- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల రాశిపై నిద్రిస్తున్న రైతు మొండయ్యపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తిమ్మాపూర్ మండలం పచ్చునూరులో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story