- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మావోయిస్టులు అమర్చిన బాంబు బ్లాస్ట్.. ఇద్దరు చిన్నారులు మృతి
by Rajesh |
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాతర పేలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాతరను, ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెలికి తీసే ప్రయత్నం చేయడంతో, ఒక్కసారిగా భారీ శబ్దంలో పేలుడు సంభవించింది. ఐఈ డి బాంబు విస్ఫోటనానికి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
Next Story