- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ వెబ్ డెస్క్:
రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లోని సిబ్బందిని తొలగిస్తే వాటిపై చర్యలను తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు వారిపై ఎపిడమిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకోనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. నిబంధనల మేరకు సిబ్బంది ఉండాలని తెలిపింది. లేని పక్షంలో కాలేజీల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపింది.
Next Story