- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే వేడుకలపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపింది. ర్యాలీలు, యాత్రలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
Next Story