- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ బోనం సమర్పించారు. గత 12 ఏళ్లుగా దుర్గమ్మకు ఆనవాయితీగా తెలంగాణ బోనం సమర్పిస్తోన్న విషయం తెలిసిందే. ఆషాడమాసం బోనాల జాతర నేపథ్యంతో పట్టువస్త్రాలు సమర్పించి, జమ్మిదొడ్డి దగ్గర భాగ్యనగర్, మహంకాళి బోనాల జాతర ఉమ్మడి ఊరేగింపు కమిటీ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుంచి కళాకారుల నృత్యాలు, డప్పు, వాయిద్యాలతో కొండమీదకు బోనాన్ని ఊరేగించనున్నారు.
Next Story