- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మంత్రులు, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే మంత్రులు, వైసీపీ నేతలకు పట్టవా అని విమర్శించారు. భారీ వర్షాలతో దాదాపు 2.2లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిల హామీపై సీఎం జగన్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే రైతులకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని స్పష్టం చేశారు.
Next Story