- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో కర్ణాటక, తమిళనాడు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు తీసి 151 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేసింది. కర్ణాటక బ్యాటర్లల్లో అభినవ్ మనోహర్(46), ప్రవీణ్ దూబే(33) మినహా మిగితా బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేదు. తమిళనాడు బౌలర్లల్లో సాయి కిషోర్ 3 తీసాడు.
దీంతో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టు ఓపెనర్ జగదీశన్ (41) పరుగులతో రాణించగా, చివరి బంతికి 5 పరుగులు చేయాల్సివుండగా షారుక్ ఖాన్ సిక్స్ కొట్టి(33)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తమిళనాడు జట్టు వరుసగా రెండోసారి సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
- Tags
- karnataka
Next Story