- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన రాష్ట్ర వైద్యశాఖ.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు తీసుకొచ్చింది. అయితే, ముఖ్యంగా ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే అవకాశాలున్నాయని గుర్తించింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరవాసులకు వీకెండ్ మస్తీ అందించేందుకు ట్యాంక్ బండ్పై ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్న ‘సండే ఫండే’ కార్యాక్రమాన్ని ఈ సండే నిర్వహించడం లేదని మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటించారు. కానీ, ట్యాంక్ బండ్పై యథావిధిగా వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని ఆయన వెల్లడించారు.
In view of the uncertainties regarding #Omicron coronavirus variant & as a matter of abundant precaution, the Sunday-Funday event shall not be held this Sunday ie Dec 5.
However, the tank bund will be vehicle-free as usual on Sunday @TSMAUDOnline
— Arvind Kumar (@arvindkumar_ias) December 1, 2021
- Tags
- hyderabad