- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది చేతిలో విద్యార్థిని హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రాధిక అనే యువతిని అగంతకుడు గొంతుకోసి చంపేశాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ రోజు రాధిక కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Next Story