ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

by  |
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలో నివాసం ఉండే దీప్తిరాయ్ ( 17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed