- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బంగారు తెలంగాణలో కర్రలే కరెంటు స్తంభాలు

X
దిశ, నిర్మల్ రూరల్: నిర్మల్ లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్రలనే కరెంటు స్తంభాలుగా ఏర్పాటు చేసుకొని తమ వ్యవసాయ భూములకు విద్యుత్ ను సరఫరా చేసుకుంటున్నారు. వేలాడే విద్యుత్ తీగల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహిస్తున్నది.. కానీ.. అధికారులు మాత్రం ఎక్కడ లూజ్ లైన్ లను సరి చేస్తున్నారంటూ రైతులు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
Next Story