- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు.. రూ.850 టికెట్లు.. 11 వేలకు అమ్మకం..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20 సిరీస్ ను నిర్ణయించేది కావడం.. పైగా మూడేళ్ల తర్వాత మ్యాడ్ హైదరాబాద్ లో జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని క్యాచ్ చేసుకునేందుకు కొంత మంది టికెట్లు బ్లాక్ అమ్ముతున్నారు. రూ. 850 టికెట్లను దాదాపు 11 వేలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 6 టికెట్లు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story