సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ..

by Disha Web Desk 12 |
సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ..
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20లో భాతర బ్యాట్స్ మెన్‌లు అద్బుతంగా రానిస్తున్నారు. ముఖ్యంగా నాలుగో వికెట్ కు ఎక్కిన సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు సిక్సర్లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. 18 బాల్స్ ఆడిన సూర్య 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 16 ఓవర్లకు భారత్ స్కోరు 179 ఉంది సూర్యకుమార్, విరాట్ కోహ్లీ ఇలానే రానిస్తే భారత్ స్కోరు 230 వరకు వెళ్లే అవకాశం ఉంది.


Next Story

Most Viewed