న్యూజిలాండ్ స్పిన్‌కు భారత బ్యాటర్లు ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది: గంభీర్

by Disha Web Desk 12 |
న్యూజిలాండ్ స్పిన్‌కు భారత బ్యాటర్లు ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది: గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా బ్యాటర్లు ఆట తీరుపై గౌతం గంభీర్ ఫైర్ అయ్యాడు. ముక్యంగా న్యూజిలాండ్ స్పిన్ కు భారత బ్యాటర్లు ఆడిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని గౌతం గంభీర్ అన్నారు. అలాగే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను చివరి వరకు ఎందుకు తీసుకొచ్చారో అర్ధం కాలేదని అన్నారు.

దీంతో పాటు స్పిన్ బౌలర్ ను ఎదుర్కోవడంలో ఇషాన్ కిషన్ ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నాడు. లేకుంటే.. కిషన్‌కు వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పిన్‌లను ఉపయోగిస్తారని గంభీర్ అన్నాడు.


Next Story

Most Viewed