- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
IND vs SA: నిప్పులు చెరిగిన భారత బౌలర్ల.. స్వల్ప లక్షంతో బరిలోకి టీమిండియా
దిశ, వెబ్డెస్క్: తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. తొలి మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసి భారత్కు సరైన శుభారంభం అందించారు. భారత్ బౌలర్ల దాటికి సఫారి బ్యాటర్లు 106 పరుగులకే చాప చుట్టేశారు. టీమిండియా బౌలర్ల సంధించిన బంతులకు సౌతాఫ్రికా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో బౌలర్లు ఎంతలా రెచ్చిపోయారంటే.. కేవలం తొలి 3 ఓవర్లలోనే సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఏకంగా నలుగురు సఫారి బ్యాటర్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. సౌతాఫ్రికా జట్టులో మార్ర్కమ్ 25 పరుగులు, పావెల్ 24 పరుగులు, కేవశ మహారాజ్ 41 రన్స్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక, భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ 2, హార్షల్ పటేల్ 2 వికెట్లు తీశారు. భారత్ 107 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.