ఆ ఘనత కేవలం నలుగురు బౌలర్లకే దక్కింది

by Disha Web Desk 12 |
ఆ ఘనత కేవలం నలుగురు బౌలర్లకే దక్కింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే మైదానంలో 100 కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లలో ముత్తయ్య మురళీధరన్ 166, 117 వికెట్లు తీసి మొదటి, రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 117 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే 111 వికెట్లతో నాలుగో స్థానంలో మళ్లీ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. అలాగే 102 వికెట్లతో శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ నిలువా.. 102 వికెట్లతో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే ఈ రికార్డుల్లో ముత్తయ్య మురళీధరన్ మూడు వేర్వేరు స్టేడియాలలో 100కు పైగా వికెట్లు తీశాడు.


Next Story

Most Viewed