- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం రాజ్భవన్లో ఎస్ఈసీ భేటీ అయ్యారు. పంచాయితీ ఎన్నికలు, తాజా పరిణామాలపై గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. తాను ఏ ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్కు ఎస్ఈసీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎస్ఈసీ కోరినట్లు తెలుస్తోంది.
Next Story