- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ,ఇల్లందు: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కామేపల్లి మండలంలో ఆగివున్న టిప్పర్ను స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే… సారపాకకు చెందిన కుసుమ రాజు యుగేందర్ అనే వ్యక్తి స్కూటీపై తన బంధువుల అమ్మాయి కర్రీ మాలతీని తీసుకుని హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. పండితా పురం బైపాస్ వద్ద ఆగివున్న టిప్పర్ను వారి స్కూటీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుసుమ రాజు యుగేందర్ తండ్రి కుసుమ రాజు రమేశ్ ఫిర్యాదు మేరకు కామేపల్లి ఎస్ఐ స్రవంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story