- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story