- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు

X
దిశ, వెబ్డెస్క్: నేడు లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. అతని స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎగువరేగడకు సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగనుంది. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మరణించారు. ఆ ప్రమాదంలో ఏపీకి చెందిన సాయితేజ కూడా మరణించారు. బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతాధికారిగా సాయితేజ వ్యవహరించారు.
- Tags
- lals nayak
Next Story