- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగామ జిల్లా చిల్పుర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జీ నెంబర్ 436 వద్ద రైల్వే ట్రాక్పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే డెడ్ బాడీ చేతిపై ఉన్న టాటు గుర్తు చూసి.. మృతదేహాన్ని నిందితుడు రాజుగా గుర్తించినట్టు పోలీసులు ధృవీకరించారు.
సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.
ఫ్లాష్.. ఫ్లాష్.. గణేష్ నిమజ్జనాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Next Story