- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీలతో నడిచే వాహనాలకు రోడ్ ట్యాక్స్ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ వాహనాల వినియోగాలన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్న కేజ్రీ సర్కార్.. 2024 కల్లా మొత్తం వాహనాల్లో 25శాతం విద్యుత్ వాహనాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదివరకే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోల కొనుగోలుకు రూ.30వేలు, కార్లకు సంబంధించి రూ.1.5లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కార్ స్పష్టంచేసింది.
Next Story