- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట జిల్లా: సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ముకుందాపురం వద్ద గల అనాధ వృద్దాశ్రమం ఎదుట అదుపుతప్పి డివేడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళ, క్షతగాత్రులు మచిలీపట్నంలోని కూచిపూడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని కోదాడ హాస్పిటల్ తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story