- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీ.వీ. నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టిన ఓ కారు బోల్తా పడింది. దీంతో కారు ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం శంషాబాద్ నుంచి మోహదీపట్నం వైపు వెళ్తోండగా సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Next Story