రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీ.వీ. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టిన ఓ కారు బోల్తా పడింది. దీంతో కారు ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం శంషాబాద్ నుంచి మోహదీపట్నం వైపు వెళ్తోండగా సోమవారం ఉదయం చోటుచేసుకుంది.



Next Story