- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కీసర : కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షామీర్పేట్, కీసర మధ్యలో ఓఆర్ఆర్పై ఓ కారు.. ఆగివున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతులను అల్వాల్కు చెందిన సుమంత్ రెడ్డి, శంకర్ రెడ్డిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన తరుణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
- Tags
- hyderabad
Next Story