- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్లు జరగాలని అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీలో సభ్యులుగా కేటీఆర్, ఎర్రబెల్లి, మహమ్మూద్ అలీ, తలసాని ఉన్నారు. రిజిస్ట్రేషన్లపై విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Next Story