- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, ముధోల్ : బైంసాపట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 102 కాగా ఒంటి గంట వరకే 99 ఓట్లు నమోదయ్యాయి. దీంట్లో 41 మంది పురుషులు 58 మంది మహిళలు తమ ఓటును వినియోగించుకొగా ఒంటి గంట 40 నిమిషాల వరకు 98 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తాలూకా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, తాలూకా ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించు కొన్నారు.
Next Story