- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లిలో ఓ మైనర్బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మాయమాటలు చెప్పి 14 ఏండ్ల బాలికను ఆంటోని(40) అనే వ్యక్తి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులుగా మైనర్పై ఆంటోని అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మెడికల్ చెకప్ కోసం బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story