- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట : నియోజక వర్గంలోని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బుధవారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులుగా ఇటీవల నియామకమైన ఈదునూరి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయం అన్నారు.
పదవీవిరమణ వయసు 61కి పెంచడం, పీఆర్సీ 30 శాతం పెంచడంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి ఉందన్నారు. ఉపాధ్యాయులమంతా రుణపడి ఉంటామన్నారు. భవిష్యత్ లో సైతం ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఎమ్మెల్యే ముందువరుసలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శాన ఉమామహేశ్వరరావు, మోతే తిరుపతి రెడ్డి, దామోదర్ రెడ్డి, మనుగొండ. రమేష్, సుధాకర్ రెడ్డి, మల్లయ్య, ప్రతాప్ సింగ్, సాంబయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Latest News
Next Story