- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో 18 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలోని అధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్సిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధికారులు 5ఏళ్ల లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ను, నో డివ్స్ సర్టిఫికేట్లను అందించాల్సిందిగా సూచించారు. ఈ వివరాలన్నింటిని 3 రోజుల్లోపు కార్యాలయాలకు చేరవేయాలని తెలిపారు.
Next Story