Dimple Yadav is heading towards victory :గెలుపు దిశగా డింపుల్ యాదవ్

by Disha Web Desk 12 |
Dimple Yadav is heading towards victory :గెలుపు దిశగా  డింపుల్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత, సమాజ్ వారీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ మరణం అనంతరం మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా ప్రస్తుతం ఆమె.. 54,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఒకప్పుడు అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్ యాదవ్‌కు సన్నిహితుడు అయిన బీజేపీకి చెందిన రఘురాజ్ సింగ్ షాక్యా ఆమెకు సవాల్ విసిరి ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.


Next Story