- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ శనివారం సాయంత్రం 4.30గంటలకు ప్రసగించనున్నారు. స్మార్ట్ ఇండియా హ్యకథాన్ 2020 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. నూతన విద్యావిధానంపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు.
ఇదివరకు ఉన్న 10+2+3 విద్యావిధానం స్థానంలో కొత్తగా 5+3+3+4 తీసుకొచ్చిన దానికి కేంద్రం కేబినెట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ విధానం వలన మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకుంటాయని కేంద్రం భావిస్తోంది. కాగా, ఈ విద్యావిధానంపై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆహ్వానిస్తున్నారు.
Next Story