ఘనంగా ఎమ్మెల్సీ కుమారుడి వివాహం.. పాల్గొన్న పిట్లం టీఆర్ఎస్ నాయకులు

by  |
ఘనంగా ఎమ్మెల్సీ కుమారుడి వివాహం.. పాల్గొన్న పిట్లం టీఆర్ఎస్ నాయకులు
X

దిశ, పిట్లం : ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు కుమారుని వివాహ రిసెప్షన్ కు పిట్లం మండల తెరాస నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వదువరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో గడవాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కేట్ చైర్మన్ కృష్ణ రెడ్డి (బాబుదోర), సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, నాయకులు విజయ్, కుమ్మరి రాములు, ఈశ్వర్ రెడ్డి, గాండ్ల సత్యం ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed