- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్లో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న వెదురుపర్తి సౌజన్య (24) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
వివరాల్లోకివెళితే.. ఏలూరులో ఉంటున్న వెదురుపర్తి సౌజన్య అనే యువతి హైదరాబాద్లో ఫార్మాసిస్ట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్హోం మీద ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సౌజన్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, తన కూతురు మరణానికి ఏలూరుకు చెందిన సింహాద్రి బాలు అనే వ్యక్తి కారణమని.. ప్రేమపేరుతో మోసం చేయడం వల్లే సౌజన్య ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
Next Story