- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, నర్సంపేట: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన ఘటన నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఉసిల్ల బయన్న (48) అనే రైతు వ్యవసాయ పనుల్లో భాగంగా డ్రైవర్తో కల్టీవేటర్ కొట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ను డ్రైవర్ వేణు వేగంగా నడపడంతో బయన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి రొటవేటర్ మీద పడ్డాడు. ఈ ఘటనలో బయ్యన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉసిల్ల బయన్నకు ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.
Next Story