- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా నియంత్రణ చర్యలు పాటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.ఎవరూ ఇంటి నుంచి బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.కరోనాపై సీఎం కేసీఆర్ అధికారులను అలెర్ట్ చేయడంతో అధికారులు బాగా పని చేస్తున్నారని కొనియాడారు. వైద్యులు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నారని వివరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Tags : dont come out side, mla jagga reddy, corona, lockdown, mla praises cm kcr, to control corona
Next Story