పవన్ పర్యటనలో అపశృతి

by  |
పవన్ పర్యటనలో అపశృతి
X

దిశ, వెబ్‎డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేనాని కారు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పవన్ కళ్యాణ్ వెంట వెళ్తున్న కార్యకర్తల బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జనసేన కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed