- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం 2020-21 ఆర్థిక సర్వేను మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాగిత రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ ప్రతులను ఆన్లైన్లో పెట్టనుంది కేంద్రం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను రెండు విడతలుగా జరపనున్నారు. తొలి విడతలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 15 వరకు, మలి విడతలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Next Story