- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషల ఉరి వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. నిర్భయ దోషులైన ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాలు శుక్రవారం ఉదయం ఉరి తీయటానికి ముందు మీ చివరికోరికేంటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. వారు ఎలాంటి కోరిక కోరకపోవటంతో నిబంధనల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీసినట్టు అధికారులు పేర్కొన్నారు.
Tags: No the last wish, convicts of nirbhaya, Friday at 5.30am hange
Next Story