- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త వ్యవసాయ చట్టాన్ని తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గూడవల్లి వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో రైతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సందర్బంగా ధాన్యం,చెరుకుకు గిట్టు బాటు ధర లేదని రైతుల ఆమెకు తెలిపారు. చెరుకు పంటకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని ఆమెతో రైతులు అన్నారు. క్వింటాల్ వరికి రూ.2వేలు ఇవ్వాలని రైతులు కోరారు. కాగా రైతులకు ఎదురయ్యే సమస్యలను తొలగించేందుకే చట్టం తెచ్చామని రైతులకు ఆమె తెలిపారు. చట్టం వల్ల కలిగే లాభాలను ఇతర రైతులకు వివరించాలని వారిని మంత్రి కోరారు.
Next Story