- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఖాఠ్మాండు: నేపాల్ వివాదాస్పద మ్యాప్ బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురలను కలుపుకుని సవరించిన నేపాల్ రాజకీయ పటం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ చేస్తున్నది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటులోని దిగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేపాల్ కృత్రిమ భూవిస్తరణ ప్రకటనలు సమర్థనీయం కాదని భారత్ ఘాటుగా స్పందించింది. తాజాగా, జాతీయ అసెంబ్లీ లేదా ఎగువసభ కూడా వివాదాస్పద మ్యాపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభకు హాజరైన 57 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
Next Story