- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో దొంగతనానికి పాల్పడ్డిన నేపాల్ గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20వ తేదీన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. గత కొన్ని రోజుల క్రితం ఈ గ్యాంగ్ వృద్దురాలి ఇంట్లో పనిమనుషులుగా చేరారు. నిందితులు రూ.10 లక్షలు, 20 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
Next Story