- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసు.. ఏక కాలంలో 18 చోట్ల కొనసాగుతున్న ఈడీ రైడ్స్
by Mahesh |
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సంచలనంగా మారిన వాల్మీకి కార్పొరేషన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు దూకుడు ప్రవర్తిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఏకకాలంలో 18 చోట్ల రైడ్స్ కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి బీ. నాగేంద్ర, ఎమ్మెల్యే బసనగౌడ ఇళ్లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు బి. నాగేంద్ర, బసనగౌడ దద్దల్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ రైడ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story