- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టులో ఊరట.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టులో ఊరట లభించింది. IIFA అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గత కొంతకాలంగా ED విచారణలో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అబుదాబిలో జరుగుతున్న IIFA అవార్డ్స్ 2022 ఫంక్షన్ లో కోర్టు అనుమతి ఇచ్చింది. 15 రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మే 31 నుంచి జూన్ 6 మధ్య అబుదాబి కి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Next Story