జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి

by Disha Web Desk 12 |
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట లభించింది. IIFA అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గత కొంతకాలంగా ED విచారణలో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అబుదాబిలో జరుగుతున్న IIFA అవార్డ్స్ 2022 ఫంక్షన్ లో కోర్టు అనుమతి ఇచ్చింది. 15 రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మే 31 నుంచి జూన్ 6 మధ్య అబుదాబి కి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది.



Next Story

Most Viewed