- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాళి కట్టే ముందు ఆ సీక్రెట్ చెప్పిన వధువు.. పెళ్లి పీఠలపైనే స్పృహ కోల్పోయిన వరుడు!
దిశ, వెబ్ డెస్క్ : పెళ్ళికి ఇంకా కొద్ది క్షణాల మాత్రమే ఉంది. పెళ్ళి పీటలు మీద వధువరులు కూర్చున్నారు. కొద్ది సేపటిలో తాళి కడత అనే ఆనందంలో ఉన్న వరుడు.. వధువు మాటకు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పందిరిలో అందరూ హడావిడిగా ఉన్నారు. వధువరులు తరుఫు బంధుమిత్రులతో పెళ్లి మండపం ఎంతో సందడిగా ఉంది. అప్పటి వరకు పెళ్లిపీటలపై సంతోషంగా కూర్చున్న వధువు.. అదే సరైన సమయం అనుకుందో ఏమో.. వెంటనే నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పేసింది. అంతేకాదు అప్పటికే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగిందని చెప్పింది. ఆ మాట విన్న వరుడు పీటల మీదే స్పృహ కోల్పోయాడు. దీంతో పెళ్లి ఇష్టం లేకపోతే ముందే ఆ విషయాన్ని చెప్పాలి.. పెళ్లి పీఠలపై దండలు మార్చుకున్నారు.. కొద్ది క్షణాల్లో తాళి కడతాడు.. ఇప్పుడు ఇష్టం లేదని చెప్తావా..? అంటూ వధువు తల్లిదండ్రులు, బంధువులు వధువు చెంపలు పగలుకొట్టారు. ఈ పెళ్లికూతురు నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.