- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్ఎస్ఎస్ మీటింగ్కు మహిళా చీఫ్ గెస్ట్.. చరిత్రలో తొలిసారి..
దిశ, వెబ్డెస్క్: దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సమావేశానికి సంతోష్ యాదవ్ను ముఖ్యఅతిథిగా పిలవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారుతోంది. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్క్వా్ర్టర్స్లో ఆర్ఎస్ఎస్ విజయదశమి 2022 వేడుకలను నిర్వహించింది. అయితే ఆర్ఎస్ఎస్ చరిత్రలో మొట్టమొదటి సారి సంఘ్ నిర్వహించిన కార్యక్రమానికి ఓ మహిళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సంతోష్ యాదవ్ రాకతో సరికొత్త చరిత్ర సృష్టించబడిందని, ఆమె తన జీవితంలో ఏ మహిళా చేయని రెండు పనులను ఆమే తొలిసారి చేశారు. మొదటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్తి అధిరోహించిన తొలి మహిళ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తొలి మహిళగా ఆమె అరుదైన గౌరవం అందుకున్నారు.