- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఈ వినాయకుడి విగ్రహం విలువ రూ.35 కోట్ల కంటే ఎక్కువే.. ఈ విగ్రహం ఎక్కడుందో తెలుసా..?

దిశ, వెబ్డెస్క్: ఈ నెల 18 నుంచి వినాయక చవితి ప్రారంభం అయింది. ఊరు వాడ ఒక్కటై గణపతి మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా సంబురాలు ప్రారంభించారు. అయితే ఇన్ని రోజులు గణేషుడి విగ్రహాన్ని ఎత్తు గురించి చర్చించే వాళ్లము. కానీ మొదటి సారి ఈ అత్యంత ధనవంతుడైన వినాయకుని గురించి సోషల్ మీడియాలో చర్చలు వైరల్ గా మారాయి. ముంబైలోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ వారి ఆధ్వర్యంలో రిచేస్ట్ వినాయకుడిని ఏర్పాటు చేశారు. వారు విగ్రహంలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో వినాయక విగ్రహం తయారు చేశారు. అంటే వాటి విలువ సుమారు 38,36,67,531 ఉండనుంది. కాగా గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ వారు ఈ వినాయకుడికి 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకుంది. అలాగే ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి.. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు మీడియాతో తెలిపారు.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News