- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామ్ మందిర్ బేకార్.. దానిని వాస్తు ప్రకారం కట్టలేదు.. ఎస్సీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామమందిరంపై సమాజ్ వాదీ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. అయోధ్యలో నిర్మించిన రామాలయం 'వాస్తు శాస్త్రం' ప్రకారం నిర్మించనందున దానిని "బేకార్ (పనికిరానిది)" అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై సీఎం యోగి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా హిందులను, రామభక్తులను కించపరచడమే అంటూ బీజేపీ నేతలు ఫై అవుతున్నారు.
Next Story