పంజాబ్ మంత్రికి కోర్టు సమన్లు

by Seetharam |
పంజాబ్ మంత్రికి కోర్టు సమన్లు
X

చండీగఢ్: పంజాబ్ ఆప్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమాకు కోర్టు నోటీసులు జారీ చేసింది.మాజీ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ కమల్ ఫిర్యాదు మేరకు మోఘ కోర్టు ఆమెకు సమన్లు పంపింది. విపక్ష నేతగా చీమా ఉన్న సమయంలో తన ఇమేజ్‌ను చెడగొట్టేందుకు ప్రయత్నించారని కమల్ కోర్టును ఆశ్రయించారు. అయితే వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్చేందుకు కమల్ కుట్ర పన్నారని చీమా ఆరోపించారు. చీమా తనపై మోపిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కమల్ అన్నారు. ఈ మేరకు మోఘ మెజిస్ట్రేట్ ప్రీతి సుఖిజా సమన్లు జారీ చేశారు.

Next Story

Most Viewed