- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పంజాబ్ మంత్రికి కోర్టు సమన్లు
by Seetharam |
X
చండీగఢ్: పంజాబ్ ఆప్ ఆర్థిక మంత్రి హర్పల్ సింగ్ చీమాకు కోర్టు నోటీసులు జారీ చేసింది.మాజీ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ కమల్ ఫిర్యాదు మేరకు మోఘ కోర్టు ఆమెకు సమన్లు పంపింది. విపక్ష నేతగా చీమా ఉన్న సమయంలో తన ఇమేజ్ను చెడగొట్టేందుకు ప్రయత్నించారని కమల్ కోర్టును ఆశ్రయించారు. అయితే వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్చేందుకు కమల్ కుట్ర పన్నారని చీమా ఆరోపించారు. చీమా తనపై మోపిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కమల్ అన్నారు. ఈ మేరకు మోఘ మెజిస్ట్రేట్ ప్రీతి సుఖిజా సమన్లు జారీ చేశారు.
Next Story