- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్లమెంటు దాడి కేసు.. మరో 8 రోజులు పోలీస్ కస్టడీలో నిందితులు
by Dishanational6 |
X
దిశ, నేషనల్, బ్యూరో: పార్లమెంటు దాడి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీని మరో 8 రోజులకు పెంచింది. నిందితుల కస్టడీని పొడిగించినట్లు పటియాలా హౌస్ కోర్టు తెలిపింది. మరోవైపు నిందితులు లలిత్ ఝా, మహేశ్ కమావత్, అమోల్ పాలిగ్రాఫ్ టెస్టు కోసం అంగీకరించారు. సాగర్ శర్మ, మనోరంజన్ పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు కోసం అంగీకరించారు. మరో నిందితురాలు నీలమ్ మాత్రం పాలిగ్రాఫ్ టెస్టు కోసం అంగీకారం తెలుపలేదు. గతేడాది డిసెంబరులో పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ కేసులోనే నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కస్టడీ గడువు పెంచుతూ కోర్పు తీర్పిచ్చింది.
Next Story